ములుగు: బోటి లింగాల గ్రామంలో మూలమలుపు వద్ద దిగబడిన లారీ, నిలిచిన రవాణా
Mulug, Mulugu | Jul 6, 2025 ములుగు జిల్లా తాడ్వాయి మండలం బోటి లింగాల గ్రామంలోని ఓ మూలమలుపు వద్ద లోడ్ తో వెళ్తున్న లారీ నేడు ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు దిగబడింది. దీంతో ఇల్లందు నుంచి వరంగల్ కు వెళ్లే వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి పస్రా నుంచి లింగాల మధ్య రహదారిపై సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలని గ్రామ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.