నాగర్ కర్నూల్ ఎంజెపిటి గురుకుల పాఠశాలలో 14–15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కృష్ణ అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియపై పర్యవేక్షణ చేశారు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ నివారణలో ముఖ్యమని పేర్కొన్నారు.