బల్లికురవ మండలానికి చెందిన వైసిపి కార్యకర్తలతో మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఏ సమస్య వచ్చినా ముందు ఉంటానని డాక్టర్ అశోక్ కుమార్ తెలియజేశారు. ఈసారి అద్దంకిని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇద్దామని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.