పార్వతీపురం: ఉయక బుజ్జమ్మ దర్యాప్తు వేగవంతం చేయాలని సిపిఎం పీవోకు వినతిపత్రం
ఉయక బుజ్జమ్మ అనుమానస్పద మరణంపై దర్యాప్తు నివేదిక వెలువరించలేదని సిపిఎం పార్టీ వాకాడ కార్యదర్శి, నాయకులు ఐటీడీఏ పీవోకు దర్యాప్తు వేగవంతం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.