Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
No video available

వెంకటగిరి: డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను మోసం చేస్తుంది: టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య

Venkatagiri, Tirupati | Feb 5, 2024
గంజాయితో ఆంధ్ర ప్రదేశ్ అడ్డాగా మారిందని డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను నట్టేట మోసం చేస్తుందని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య గూడూరులో తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు ఇస్తారంటూ హామీ ఇచ్చి ప్రజల్ని యువతను మోసం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
వెంకటగిరి: డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను మోసం చేస్తుంది: టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య - Venkatagiri News