మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడికి పాల్పడింది. శనివారం సాయంత్రం నుండి ఆహారం తీసుకుని చిన్నారి తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరగా వైద్యులు వాసవికంగా దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ గడిన పై చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ పక్కన ఇంటి పైనుండి యువకుడు రికార్డు చేసిన వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ఆయాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటివారిని కటింగ్ ఉండంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు.