Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

పెద్దఅడిశర్లపల్లి: గుడిపల్లి గ్రామం సమీపంలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణంలో ఉన్న బండను ధ్వంసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

నల్గొండ జిల్లా, పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ సమీపంలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణంలో ఉన్న బండను ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామస్తులు ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నిసార్లు బండను తొలగించవద్దని కోరినప్పటికీ కొంతమంది వినలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఎల్లమ్మ తల్లి ఆలయ రక్షణకు పోలీసులు సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
పెద్దఅడిశర్లపల్లి: గుడిపల్లి గ్రామం సమీపంలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణంలో ఉన్న బండను ధ్వంసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసిన గ్రామస్తులు - Pedda Adiserla Palle News