ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీలోని సీఎస్ఐ హోలీ ట్రిటి నిటీ చర్చిలో భక్తులు ప్రార్థనలు చేసే సమ యంలో ఆటంకం కలిగించారని జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్రెడ్డి తెలి పారు. చర్చిలో ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా ఇబ్బందులకు గురి చేశారని తాయప్ప, అమృతరా జ్ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సోమవారం రెండో పట్టణ పోలీసులు తెలిపారు.