Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

కేసముద్రం: కేసముద్రం మార్కెట్లో రైతులకు నష్టకరమైన వే బ్రిడ్జి ఖరీదులు నిలిపివేయాలని,భారత కార్మిక సంఘాల సమాఖ్య రాస్తారోకో

కేసముద్రంలో రైతులకు కార్మికులకు నష్టకరమైన వే బ్రిడ్జ్ ఖరీదులు నిలిపివేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే వే బ్రిడ్జి ఖరీదులో నిలిపివేసి మార్కెట్లోనే కాంటాలు వేయాలని డిమాండ్ చేశారు.
కేసముద్రం: కేసముద్రం మార్కెట్లో రైతులకు నష్టకరమైన వే బ్రిడ్జి ఖరీదులు నిలిపివేయాలని,భారత కార్మిక సంఘాల సమాఖ్య రాస్తారోకో - Kesamudram News