కేసముద్రం: కేసముద్రం మార్కెట్లో రైతులకు నష్టకరమైన వే బ్రిడ్జి ఖరీదులు నిలిపివేయాలని,భారత కార్మిక సంఘాల సమాఖ్య రాస్తారోకో
Kesamudram, Mahabubabad | Apr 3, 2025
కేసముద్రంలో రైతులకు కార్మికులకు నష్టకరమైన వే బ్రిడ్జ్ ఖరీదులు నిలిపివేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు...