కేసముద్రం: కేసముద్రం మార్కెట్లో రైతులకు నష్టకరమైన వే బ్రిడ్జి ఖరీదులు నిలిపివేయాలని,భారత కార్మిక సంఘాల సమాఖ్య రాస్తారోకో
కేసముద్రంలో రైతులకు కార్మికులకు నష్టకరమైన వే బ్రిడ్జ్ ఖరీదులు నిలిపివేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే వే బ్రిడ్జి ఖరీదులో నిలిపివేసి మార్కెట్లోనే కాంటాలు వేయాలని డిమాండ్ చేశారు.