మహబూబ్ నగర్ అర్బన్: ఎస్కార్ట్ విషయంలో ఉన్నతాధికారులకు ప్రతి మూమెంట్ సమాచారం ఉండాల:మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ
ఎస్కార్ట్ విషయంలో ఉన్నతాధికారులకు ప్రతి మూమెంట్ సమాచారం ఉండాలని మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిందితుడి వ్యవహార శైలి ఆధారంగా ఎస్కార్ట్ పై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు... దురదృష్టవశాత్తు పెద్ద ధన్వాడ, సంగారెడ్డి ఘటనలు జరిగాయని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.. బేడీల విషయంలో న్యాయమూర్తి ఆదేశాలు, చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచించామని చెప్పారు.. సున్నిత అంశాలలో అతి రక్షణ ఉద్దేశ్యంతోనే పెద్ద ధన్వాడ రై