Public App Logo
Jansamasya
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
Etawah
Politics
Abvp
Lakhimpur_kheri
No video available

ఆత్రేయపురం మండలంలోని తాడిపూడి గ్రామంలో మహిళా అదృశ్యంపై కేసు నమోదు

Kothapeta, Konaseema | Apr 24, 2024
ఆత్రేయపురం మండలం లోని తాడిపూడి గ్రామానికి చెందిన జక్కంశెట్టి దివ్య అనే మహిళ అదృశ్యం అయ్యింది అని తల్లి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. వరలక్ష్మికి ఇద్దరు అమ్మాయిలు సంతానం. చిన్న కూతరు జక్కంశెట్టి దివ్య కుమారికి ఏడాది క్రితం తన అన్న కొడుక్కి ఇచ్చి వివాహం చేసినది. వరలక్ష్మి అనారోగ్యం బారిన పడడంతో తల్లిని పరామర్శించేందుకు వచ్చింది. తల్లి వరలక్ష్మి పొలం పనులుకు వెళ్లగా అదే రోజున జక్కంశెట్టి దివ్య ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.