మహబూబ్ నగర్ అర్బన్: భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి
రెవెన్యూ సదస్సులు: జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. జూన్ 20 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో గ్రామాలకు రెవిన్యూ అధికారులు వస్తారని పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఆధారాలతో రెవిన్యూ సదస్సులలో రైతులు ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు బుధవారం నవాబ్ పేట మండలం కొల్లూరు గ్రామం లో, జరుగుతున్న రెవిన్యూ సదస్సులల కలెక్టర్ విజయేందిర బోయి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ