ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో హిందువుల్లో ఐక్యత వచ్చిందని కరీంనగర్ లో బండి సంజయ్ శనివారం మీడియాతో అన్నారు.పెహల్గామ్ ఘటన లో మతం పేరు అడుక్కుంటూ హిందువులను హతమార్చిన సంఘటనలను మనం చూశాం.హిందూ సమాజం ఒక శక్తి లా పెహల్గామ్ ఘటన తర్వాత మారిందని అన్నారు.
కరీంనగర్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశంలో హిందువులలో ఐక్యత వచ్చింది: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ - Karimnagar News