సిర్పూర్ టి: దాహేగం మండలంలో బెట్టింగ్ గ్యాంగ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి, ఐదుగురు అరెస్ట్,65,270 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం
దాహేగం మండలంలో బెట్టింగ్ గ్యాంగ్ పై టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు. అయినం గ్రామ శివారులో కొంతమంది ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి 65270 రూపాయల నగదు ఐదు సెల్ ఫోన్లను స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ గురువారం తెలియజేశారు,