కర్నూలు: కర్నూల్ రోడ్డు ప్రమాదం స్పాట్లో ఇద్దరు మృతి.... ఒకరి పరిస్థితి విషమం
కర్నూల్ హైవే-44 సంతోశ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు ప్రాంతానికి చెందిన ముగ్గురు పంచలింగాల నుంచి ఒకే బైక్పై వస్తుండగా టిప్పర్- బైక్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయలు కాగా అతన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కర్నూలు లో హైవే-44 సంతోష్నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే... పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మృతుల్లో మాల కమతల చంద్రమోహన్(32), మాల సుమన్ (30) గూడూరు, కాగా గాయపడిన మాల నవీన్