ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని జిల్లా గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రంథాలయ ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ కాళహస్తి ఆధ్వర్యంలో జరిగిన వారోత్సవాలలో ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా, బి జి ఎం సి ఏపీ ఉపాధ్యక్షురాలు షేక్ సిద్ధాంబి, బి జె ఎం సి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజిద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు గ్రంథాలయ డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ కాళహస్తి గ్రంధాలయ అభివృద్ధికి చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. నేటి సమాజంలో కంప్యూటర్ విద్యతో పాటు గ్రంథాలయాలలో విజ్ఞానo