Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad

కనిగిరి: హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో ప్రభుత్వ భూములను కాపాడాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు

Kanigiri, Prakasam | Jun 18, 2025
హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ స్థానికులతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు తహసిల్దార్ నాగుర్ మీరాకు వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో స్థానికేతరులు 54 మంది అక్రమంగా పట్టాలు పొంది, 214 ఎకరాల భూమిని కాజేశారన్నారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తహసిల్దార్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

MORE NEWS