మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులను మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూడటం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.