Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
No video available

రాబోయే ఎన్నికలలో 130కి పైగా సీట్లు సాధిస్తాం: సైదాపురంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహ‌న్‌

Venkatagiri, Tirupati | Feb 1, 2024
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130కి పైగా స్థానాలు సాధించి అధికారం చేపట్టనుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో చింతా మోహ‌న్ పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి , సంక్షేమ పథ‌కాలను ఆయన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్దించారు.