Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड
No video available

రాబోయే ఎన్నికలలో 130కి పైగా సీట్లు సాధిస్తాం: సైదాపురంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహ‌న్‌

Venkatagiri, Tirupati | Feb 1, 2024
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130కి పైగా స్థానాలు సాధించి అధికారం చేపట్టనుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో చింతా మోహ‌న్ పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి , సంక్షేమ పథ‌కాలను ఆయన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్దించారు.
రాబోయే ఎన్నికలలో 130కి పైగా సీట్లు సాధిస్తాం: సైదాపురంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహ‌న్‌ - Venkatagiri News