జమ్మలమడుగు: కమలాపురం : అప్పాయపల్లి శ్రీనగర్ కాలనీలో నడిచేందుకు దారి కల్పించాలని స్థానికుల విన్నపం
కడప జిల్లా కమలాపురం అప్పాయపల్లి శ్రీనగర్ కాలనీలో దారి అద్వాన్నంగా వుండి ధారుణమైన పరిస్థితి నెలకొని నడవడానికి కూడా దారి లేదని శుక్రవారం స్థానికులు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితిపై అధికారులు తెలియజేసినా స్పందన లేదన్నారు. కావున ఈ పరిస్థితిని అధికారులు స్పందించి కనీసం నడవడానికి వీలు కల్పించాలని కోరారు.