పార్వతీపురం: పరిరక్షణ లో పెరిగిన పాప ప్రియంవదకు తమిళనాడు దంపతుల దత్తత
పార్వతీపురం జిల్లా శిశు గృహంలో పెరిగిన 'ప్రియంవద' అనే పాపకు జూలై 20న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో తమిళనాడు దంపతులకు CARA నిబంధనల ప్రకారం దత్తత ఇచ్చారు. ఈ కార్యాక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.