Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

తిరుచానూరు పరిధిలో మేకలు, గొర్రెలను చోరీ చేసే ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్, రూ.6.72లక్షల విలువైన 45 గొర్రెలు, మేకలు స్వాధీనం

India | Jul 5, 2025
తిరుచానూరు పరిధిలో మేకలను గొర్రెలను చోరీ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను శనివారం తీర్చాను పోలీసులు అరెస్టు చేశారు ఆరు లక్షల 72,000 విలువ గల 45 గొర్రెలు మేకలు రెండు ద్విచక్ర వాహనాలు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. తిరుచానూరు చంద్రగిరి ఆర్ సి పురం రేణిగుంట ఏర్పేడు వడమాలపేట ప్రాంతాలలో ఎనిమిది కేసుల్లో చోరీ చేసిన సొత్తును రికవరీ చేశారు మంగళం ఎస్ వి సి ఈ కళాశాల వద్ద రేటు గొర్రెలను కారులో తీసుకెళ్తుండగా తిరుచానూరు పోలీసులకు పట్టుపడ్డారు పోలీసుల విచారణలో 12 మంది రైతుల నుంచి 45 గొర్రెలను కాల్ చేసినట్లు విచారణలో వెల్లడయింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు