మహబూబ్ నగర్ అర్బన్: మత ఉన్మాదాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని పట్టణంలో సీపీఎం జాతీయ నేత వెంకట్ పిలుపు
మతం మతోన్మాదం రాజకీయ క్లాసును బోధిస్తూ భారతదేశంలో సరళికృత ఆర్థిక విధానాలు అమలైన తర్వాత ప్రజల్లో తీవ్ర అసమానతలు పెరిగాయని సిపిఎం జాతీయ నాయకులు బి వెంకట్ అన్నారు మంగళవారం మహబూబ్నగర్ పట్టణంలోని సిపిఎం క్యాడర్ క్లాసుల్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడిదారులు అధిక లాభాలు గడించి కార్మికుల శ్రమను దోచుకోవడమే కాకుండా దేశంలోనే ప్రకృతి వనరులు అడవులు ఖనిజ వనరులు నీళ్లు ప్రకృతి వనరులను దోచుకొని 200 మంది దేశంలో బడా పెట్టుబడిదారులుగా అధిక సంపద కలిగిన శతకోటీశ్వరులుగా ఎదిగారని, మతాన్ని రాజకీయాలకు ఉపయోగించి పాలకవర్గాలు కార్పొరేట్లు కలిసి ప్రభుత్వాలను నడు