Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

కావలి: రైతులను రాజులను చెయ్యడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

రైతులను రాజులను చెయ్యడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు.ఆముదాలదిన్నే గ్రామంలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది.