Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata
Aap
China

పలమనేరు: 33 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు 3రోజుల్లో రిజిస్ట్రేషన్ పనులు పూర్తవుతాయి - ఎమ్మెల్యే అమర్

Palamaner, Chittoor | Nov 1, 2025
పలమనేరు: ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. వ్యవసాయ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేస్తామని MLA అమర్నాథ్ రెడ్డి చెప్పారు. త్వరలో 33 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మార్కెట్ యార్డుకు చెందిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరో 3 రోజుల్లో పూర్తవుతుందన్నారు. దీంతో పలమనేరు నియోజకవర్గ రైతులే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరియు ఆంధ్ర కర్ణాటక బార్డర్ కావడంతో ఆ ప్రాంత రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MORE NEWS