తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు స్వామి వారి సేవల నిమిత్తం సాయంత్రం ఒక గంట సేపు దర్శనం నిలిపివేస్తారు. ఈ క్రమంలో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు దర్శనానికి వెళ్లే క్యూ లైన్ భక్తులతో నిండిపోయింది స్వామి వారి సేవలు అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు దర్శనం కల్పించారు