సిద్దిపేట అర్బన్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురికి 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపిన ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్
సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 09 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా *ఈరోజు సిద్దిపేట సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి 09 మందికి కలసి ₹ 14,500/-వేల రూపాయల జరిమాన విధించారు, నలుగురికి 02 రోజుల జైలు శిక్ష, విధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ* మద్యం సేవించి వాహనాలు నడవదని,