మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేశ్ గురువారం దగదర్తికి వస్తారని కావలి MLA కావ్యా కృష్ణా రెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులంతా ఉదయం 8గంటలకు కావలి టోల్ గేట్ వద్దకు వచ్చి లోకేశ్కు స్వాగతం పలకాలని కోరారు. ఆ తర్వాత మంత్రి దగదర్తికి వెళ్తారని చెప్పారు.