రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి పౌర సంబంధాల అధికారి కరీంనగర్ ఏడి లక్ష్మణ్ కుమార్ బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాల సముదాయంలో కలెక్టర్ హరితను మరియాపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.జర్నలిస్టులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు.I&PR స్పెషల్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి పౌర సంబంధాల అధికారి గా కరీంనగర్ ఎడి లక్ష్మణ్ కుమార్ విధులలో చేరారు.