పోలీసులు సకాలంలో స్పందించి కేసును తీసుకొని ఉంటే తమ కుమార్తె బ్రతికి ఉండేదని మైనర్ బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి తీవ్ర ఆవేదనతో తమ బాధను వెల్లడించారు.