Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

రాజమండ్రి సిటీ: కడియపులంకలో 31 లక్షలు కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన ముసలమ్మ అమ్మవారు, తరలివచ్చిన భక్తులు

India | Aug 8, 2025
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో కొలువైన శ్రీ ముసలమ్మ అమ్మవారు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ధనలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. 5 రోజులు పాటు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రూ.31 లక్షలతో ఒక రూపాయి నాణెం నుండి 5 వందల రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని వివిధ ఆకృతులతో అలంకరించారు. రాజమండ్రి, కడియం, మండపేట ఆలమూరు మండలాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.