బాపట్లలో రేపు జరిగే చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు, ప్రజలు, వైసిపి కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని నూతన వైసిపి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని ఆయన విమర్శించారు.