కరీంనగర్ జిల్లాలో PMJ జ్యూవెలర్స్ దోపిడి కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. దోపీడీలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, ఈ దోపిడికి మాస్టర్మైండ్ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ను గుర్తించారు.
కరీంనగర్ జిల్లాలో PMJ జ్యూవెలర్స్ దోపిడి కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. దోపీడీలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, ఈ దోపిడికి మాస్టర్మైండ్ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ను గుర్తించారు. - Hyderabad News