కమలాపూర్: గుండేడు గ్రామంలో దారుణం కూరగాయల ఆటో కింద పడి 20 నెలల పాప మృతి కేసు నమోదు
కూరగాయల ఆటో కింద పడి 20 నెలల పాప మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది మంగళవారం రోజు ఉదయం 8.30గంటలకు ఈ ఘటన జరిగింది వివరాలలోకి వెళితే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రోజు ఉదయం 8.30 ప్రాంతంలో గ్రామంలోకి కూరగాయలు అమ్మేందుకు ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు.