ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం తిరుపతి రొయ్య ఆసుపత్రి ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని ఆయన ఆశయాలను సహకారం చేసుకోవడానికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన ఆత్మీయ త్యాగం వల్లే తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం లభించింది అని పేర్కొన్నారు.