Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

త్రిపురారం: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు యూరియా కోసం రైతుల ఆందోళన

Thripuraram, Nalgonda | Aug 30, 2025
నల్గొండ జిల్లా, త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు యూరియా కోసం రైతులు శనివారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎరువుల పంపిణీలో జాప్యం, సరైన నిల్వలు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ యూరియా కొరత వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.