Public App Logo
Jansamasya
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Abvp
Lakhimpur_kheri
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Jhansi
Yogiadityanath
Trending
Tejashwiyadav
Tmc
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty

త్రిపురారం: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి

Thripuraram, Nalgonda | Aug 16, 2025
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలో అనుమూల సుశీల నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ అధికారులు ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.