Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

త్రిపురారం: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి

Thripuraram, Nalgonda | Aug 16, 2025
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలో అనుమూల సుశీల నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ అధికారులు ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.