Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

త్రిపురారం: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి

Thripuraram, Nalgonda | Aug 16, 2025
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలో అనుమూల సుశీల నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ అధికారులు ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.