నంద్యాల జిల్లా గాజులపల్లి గిద్దలూరు రహదారి మధ్యలో నల్లమల అరణ్యంలో వెలిసిన శ్రీ సర్వ లక్ష్మీ నరసింహ స్వామికి శనివారం మార్గశిర మాస పూజలు ఘనంగా జరిగాయి, అర్చకులు రంగనాయకులు స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించారు అనంతరం పట్టు వస్త్రాలు పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు, సుధీర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు