ఉప్పల్ డివిజన్లో అభివృద్ధి పనులను కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. సౌత్ స్వరూప్ నగర్ లో 98 లక్షలతో స్టాంప్ వాటర్ డ్రైన్ నిర్మాణ పురోగతిని డి ఈ వెన్నెల గౌడ్, ఏయి రాజకుమార్ తో సమీక్షించారు. డ్రైనేజీ సమస్యలు రాకుండా కొత్త స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో సీసీ రోడ్ల పనులు పూర్తి చేస్తామని వారు వ్యాఖ్యానించారు.