సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో KVPS జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు హాజరై ఆయన మాట్లాడుతూ తిరుమల,తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దళితవాడలో వెయ్యి దేవాలయాల నిర్ణయం కంటే వెయ్యి విద్యాలయాలు హాస్పిటల్ నిర్మించేందుకు కృషి చేయాలని అప్పుడే సమాజంలో ఎదుర్కొంటున్న రుగ్మతలను రూపుమాపడానికి దోహదపడుతుందని అన్నారు.RSS ,BJP రాజ్యాంగ రద్దుకు చేస్తున్న కుట్రలను యువతరం ప్రతిఘటించాలని, ప్రభుత్వ రంగ స్థలాలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బి