Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
No video available

అడవిదేవులపల్లి: ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుంది: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్

నల్లగొండ జిల్లా: ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్కు రాజీనామా చేసి సిపిఎం పార్టీలో ఆదివారం చేరారు. నిజాయితీగా పని చేసే వారిని సిపిఎం ఆహ్వానిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం దెయ్యంగా సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల మాజీ కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS

అడవిదేవులపల్లి: ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుంది: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్ - Adavidevulapalli News