Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल
No video available

అడవిదేవులపల్లి: ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుంది: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్

నల్లగొండ జిల్లా: ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్కు రాజీనామా చేసి సిపిఎం పార్టీలో ఆదివారం చేరారు. నిజాయితీగా పని చేసే వారిని సిపిఎం ఆహ్వానిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం దెయ్యంగా సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల మాజీ కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS