గవర్నర్ పర్యటన నేపథ్యంలో మైనార్టీ ఖాదీఖానా స్థలం కేసుపై బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. నేతలు వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా ఆ చర్య జరిగింది. అరెస్ట్లలో నాయీముద్దీన్, మసూద్, మహమూద్, జుబేర్, తౌసిఫ్, ఇస్మాయిల్ వున్నారు.