Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

పలమనేరు: గంగవరం: మొరవపోయిన దండపల్లి చెరువు, హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు అధికారులకు సూచనలు చేసిన రైతులు

Palamaner, Chittoor | Oct 4, 2025
గంగవరం: తాళ్లపల్లి రైతు గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. మూడు సంవత్సరాల తర్వాత గండపల్లి చెరువు మొరవ పోతోంది. ఇక్కడి ప్రజలు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ నీటిని వృధాగా పోనీకుండా ఒడిసిపట్టి చెరువులను నింపేందుకు కృషి చేయాల్సిందిగా అధికారులకు నాయకులకు సూచనలు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హంద్రీనీవా కాలువ నీటిని ప్రజలకు అనుకూలంగా మారుస్తున్నారు. ఈ నీటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు.

MORE NEWS

పలమనేరు: గంగవరం: మొరవపోయిన దండపల్లి చెరువు, హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు అధికారులకు సూచనలు చేసిన రైతులు - Palamaner News