కలికిరి రైల్వే స్టేషన్ లో వంద మీటర్ల దూరంలో గల మిడిల్ ట్రాక్ రైలు పట్టాలపై ఇద్దరు యువకులు బుధవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో తిరుపతి to నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ రైలు మిడిల్ ట్రాక్లో రాగా ట్రైన్ పైలెట్ ఎంత హారన్ కొట్టిన వారు లేవకపోవడంతో ఢీకొని వెళ్ళింది.ఈ ప్రమాదంలో ఇరువురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సి.టియం రైల్వే స్టేషన్ కు వెళ్లి పైలెట్ కంప్లైంట్ చేయగా, కదిరి రైల్వే పోలీసులు గురువారం ఉదయం వచ్చి విచారిస్తున్నారు.