ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువులో బుధవారం మధ్యాహ్నం జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజల సమస్యల పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆమె నొక్కి చెప్పారు.