నందవరం మండల కేంద్రంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాంద్ తాత గారి కుమారుడు తాహెర్ ను మరియు చేనేత కార్మికుడు కుర్ని విజ్జన్న ను స్వయంగా పరామర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక, పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ,నియోజకవర్గ నాయకులు కె.ఆర్. మురహరి రెడ్డి నందవరం మండల కన్వీనర్ జె. శివారెడ్డి గౌడ్ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు పార్టీ తరఫున భరోసా ఇచ్చారు.