Public App Logo
Profile Picture

ఎమ్మిగనూరు వార్తలు

@mohammedbasha7036
1579Followers
2Following
మంత్రాలయం: మంత్రాలయం : కోతల మండలంలో ఉన్న ఆర్డీఎస్ కుడి కాలువను పట్టించుకోని గత వైసిపి ప్రస్తుత టిడిపి ప్రభుత్వం..
మంత్రాలయం: కౌతాళం MRO గా పి.రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. గ్రామ రైతులు ఎమ్మార్వో ను సన్మానించారు..
పాణ్యం: పాణ్యం : నంద్యాల నుంచి అనంతపురం వెళ్తున్న తాడిపత్రి డిపో బస్సు పాణ్యం సమీపంలో సాంకేతిక లోపంతో మొరాయించింది
మంత్రాలయం: మంత్రాలయంలో వీరశైవ జంగమ మహేశ్వర్ల సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతి వేడుకలు..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు శిల్పా కాలనీలో భారీ చోరీ,.30 లక్షల విలువైన 21 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు చోరీ..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారింది. పలుచోట్ల పెట్రోల్ బంక్లు స్టాక్ బోర్డులతో ప్రజల ఇబ్బందులు..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ : డీఎస్పీ భార్గవి
మంత్రాలయం: మంత్రాలయం పరిధిలోని పెద్దకడబూరు గ్రామంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండలం పుట్టపాశం సమీపంలో వ బైక్ లారీని ఢీకొనడంతో ఎస్.లింగందిన్నె  గోపాల్ మృతి...
మంత్రాలయం: మంత్రాలయం : కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆరేళ్ల బాలిక రక్షిత మృతి చెందడం విషాదాన్ని నింపింది.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు రూరల్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్, ఏజే పవన్..
పాణ్యం: పాణ్యం :ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన... భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త..
మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం భక్తులతో కిటకిటలాడింది. సెలవు కావడంతో భారీగా భక్తులు రాక..
పాణ్యం: పాణ్యం:ఓర్వకల్లు (మం) నన్నూరు గ్రామంలో టీడీపీ తలారి నాయుడు, మణి, పెద్ద దస్తగిరి మృతి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే...
ఎమ్మిగనూరు: గోనెగండ్ల (M) గంజహళ్లి చెరువు మట్టిని తరలిస్తుండగా మైనింగ్ అక్రమార్కులకు పోలీసులు అండ:  వైసీపీ ఎర్రకోట జగన్
మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి కర్ణాటకకు చెందిన పునీత్ కళావిద అనే భక్త బృందం సభ్యులు వివిధ రకాల రంగులతో అతిపెద్ద రంగవల్లి.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల (M) గంజిహళ్లిలో మట్టి తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. డ్రైవర్ పై పోలీసు ప్రతాపం..
మంత్రాలయం: మంత్రాలయం (M) చిలకలడోణ గ్రామ సమీపాన గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది...
మంత్రాలయం: మంత్రాలయంలో భక్తులకు ఎండ వేడిమి నుంచిడి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు, కూలింగ్ పెయింట్ ఏర్పాటు చేశారు.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండలం గంజిహళ్లిలో అక్రమ మైనింగ్ వ్యవహారం నిరసనకు దారితీసింది
పాణ్యం: పాణ్యం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో MLA గౌరు చరిత రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం బనవాసి సమీపంలో జవహర్ నవోదయ విద్యాలయం వద్ద జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో పంట అవశేషాలు కాల్చడం వల్ల, పొలాల సారవంతం తగ్గి రైతులకు తీవ్ర నష్టం : అధికారి రామాంజనేయులు
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నందవరం(మం)కేంద్రంలో ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ను ప్రారంభించారు