Public App Logo
Profile Picture

ఎమ్మిగనూరు వార్తలు

@mohammedbasha7036
1501Followers
2Following
పాణ్యం: పాణ్యం మండలం నన్నూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, తప్పిన పెను ప్రమాదం..
మంత్రాలయం: మంత్రాలయం : కోసిగి (మం)లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి రెస్ట్ చేసినట్లు తెలిపిన ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు చేనేత సొసైటీ ఉత్పత్తులు మాత్రమే కాకుండా, నూలు పోగును కూడా ఆప్కోలో విలీనానికి వ్యతిరేకంగా సిపిఐ నిరసన..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణం సోగనూరు రోడ్‌లో పెదలకు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నందవరం మండలం ముగతి వద్ద ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో రచ్చుమరి గ్రామానికి చెందిన షాషావలి (40) అక్కడికక్కడే మృతి..
మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది.
మంత్రాలయం: మంత్రాలయం-బళ్ళారి జాతీయ రహదారిపై రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక జింక పిల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మంత్రాలయం: మంత్రాలయం మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న ఆధ్వర్యంలో కల్లుకుంటలో ఉచిత పశు వైద్య శిబిరం ..
మంత్రాలయం: మంత్రాలయం : అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం: మంత్రాలయం : కౌతాళం మండలం కుంటనహాల్ గ్రామంలో ఆస్తి కోసం కన్నకొడుకే తండ్రిని హతమార్చాడు.
పాణ్యం: పాణ్యం : పాణ్యం లో సర్వీస్ రోడ్డులో రెండు బైకులు ఢీకొని ఇద్దరికీ గాయాలు,దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఎమ్మిగనూరు: నందవరం మండలం ముగతిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వరుసగా మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : భర్త, మామ వేధింపులు భరించలేక భారతి (30) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.ఎమ్మిగనూరు రూరల్ ఎస్సై శ్రీనివాసులు
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : కెనరా బ్యాంక్ సమీపంలో స్కూటీ డిక్కీలో ఉంచిన రూ.6,80,000 విలువైన బంగారు ఆభరణాల దొంగతనం కేసు పోలీసులు చేదన..
మంత్రాలయం: పెద్దకడబూరు మండలం హనుమాపురంలో తాళం వేసిన ఇంట్లో లక్ష,97 వేల రూపాయలు విలువ చేసే బంగారు , వెండి చోరీ..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు,నందవరం, గోనెగండ్ల మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న పల్లె ప్రజలు..
మంత్రాలయం: మంత్రాలయం లో ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 44వ టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 44వ టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేసే కుట్రలను అడ్డుకోవాలని మాజీ ఎంపీ బుట్టా రేణుక పిలుపునిచ్చారు.
ఎమ్మిగనూరు: మంత్రాలయం: పెద్దకడబూరులో సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిలలో క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు.
పాణ్యం: టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవo సందర్భంగా 33 వ వార్డ్ పాత కల్లూరులోఎన్టీఆర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
పాణ్యం: పాణ్యం మండలం ఎస్. కొట్టాలలో శ్రీ హజరత్ దస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు..
మంత్రాలయం: పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామ పరిధిలో పోలీసులు పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు.
ఎమ్మిగనూరు: ఐజ నుంచి ఎమ్మిగనూరు వస్తున్న ఆర్టీసీ బస్సుకు భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది.
మంత్రాలయం: కోసిగి (మం) కందుకూరుకు చెందిన దాసరి ఆదిశేషు వివాహ శుభకార్యానికి వచ్చి తుంగభద్ర నదిలో  వెళ్లి నలుగురు మృతి..