Public App Logo
Profile Picture

ఎమ్మిగనూరు వార్తలు

@mohammedbasha7036
1414Followers
2Following
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో మహిళలకు ఉపాధి కల్పించాలని 
 బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో గార్మెంట్స్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక
మంత్రాలయం: మంత్రాలయం :ఆధునిక యుగంలో ఎన్నో ఏఐ వంటి టెక్నాలజీలు పుట్టుకొచ్చినా రైతు ఉద్యోగాన్ని ఎవరూ తీయలేరు: డైరెక్టర్ బాబురావు
మంత్రాలయం: కౌతాళం మండల కేంద్రంలో 10 పరీక్షల కేంద్రాల వద్ద మెరుగైన మాలిక సదుపాయాలు కల్పించాలి ,,:  ఏఐఎస్ఎఫ్
మంత్రాలయం: మంత్రాలయం : కౌతాళం మండల కేంద్రంలో శివప్ప నగర్ లో గత కొన్ని రోజులుగా నిలిచిన త్రాగునీరు సరఫరా స్పందించిన అధికారులు..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : ఉగాది పండుగకు శ్రీశైలం భక్తులకు మజ్జిగ, అరటి పండ్లను పంపిణీ చేసిన అల్లు అర్జున్  ఫ్యాన్స్ అసోసియేషన్..
పాణ్యం: పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద వేరుశనగ లోడ్ తో వెళ్తున్న టాటా ఏసీ బోల్తా...
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని ఖూని పంజా మైదానంలో వైసీపీ నియోజకవర్గ యూత్ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు
మంత్రాలయం: మంత్రాలయం మండలం మాధవరం, చెట్నీహళ్లి గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి
మంత్రాలయం: మంత్రాలయం : పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశంలో మాజీ ఎంపీపీ శశిరేఖ, ప్రస్తుత ఎంపీపీ శ్రీవిద్య మధ్య వాగ్వాదం
మంత్రాలయం: మంత్రాలయం:మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో అర్హులైన పేదలందరికీ కూటమి ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేయండి :సీపీఎం
పాణ్యం: పాణ్యం మండలం తమ్మరాజు పల్లె వద్ద నేషనల్ హైవే సమీపంలో పైప్లైన్ పగిలి భారీగా త్రాగునీరు వృధా..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండలం చిన్నమరివీడు గ్రామ సమీపంలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యూసుఫ్ మృతి..
ఎమ్మిగనూరు: టమాటా ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి. గోనెగండ్లకు చెందిన మునిస్వామి రైతు గొర్రెలకు మేతగా పంట
ఎమ్మిగనూరు: జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లై అధికారులు ఎమ్మిగనూరులోని పలు హోటళ్లు, కమర్షియల్, కాంప్లెక్స్లపై దాడులు
మంత్రాలయం: మంత్రాలయం : కౌతాళం (మం)లో అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి నాయకుడిని పరామర్శించిన మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్
మంత్రాలయం: కౌతాళం మండలం బాపూరం గ్రామంలో మరికంబికా కుంభమహోత్సవమూలో పాల్గొని రాజకీయ నాయకులు భక్తులు ప్రత్యేక పూజలు
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గుడిసె అగ్నికి ఆహుతైంది.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లోని కోర్టులో ఆడిట్ నిమిత్తం ఏఎస్పీ కృష్ణమోహన్ , డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో రికార్డులు పరిశీలన..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణ పరిసరాల్లో ఎస్. రూతు అనే యువతి మంగళవారం నుంచి కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు..
పాణ్యం: పాణ్యం : యుద్ధాల కారణంగా గ్యాస్ ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోందని, ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలి: సీపీఎం నేతలు
మంత్రాలయం: 750 కిలోమీటర్ల నుంచి రథం, కాళ్లకు కట్టెలు కట్టుకొని కన్నడిగులు శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తూ తమ భక్తి చాటారు
పాణ్యం: పాణ్యం లో47 మందికి రూ.36,56,765/-ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు సోమప్ప సర్కిల్ వద్ద ధర్నా..
మంత్రాలయం: మంత్రాలయం : శ్రీ రాఘవేంద్ర స్వామి హుండీ  లెక్కింపు ద్వారా రూ.3,63,10,980 ఆదాయం : మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు
మంత్రాలయం: మంత్రాలయం : పెద్దకడబూరు పరిధిలోని 4 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఆదోని జడ్జి సాయి సుభాష్ ముగ్గురికి జరిమానా, ఒకరికి జైలు..