Public App Logo
Profile Picture

ఎమ్మిగనూరు వార్తలు

@mohammedbasha7036
1375Followers
2Following
మంత్రాలయం: మంత్రాలయం:వేసవిని దృష్టిలో ఉంచుకుని పెద్దకడబూరులో వివిధ గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలి: AIYF
పాణ్యం: పాణ్యం :  రేపు చంద్రగ్రహణం సందర్భంగా కొత్తూరు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మూసివేసినట్లు అర్చకులు వెల్లడి..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : అంగన్వాడి కార్యకర్తలకు హెల్పర్లకు 3సార్లు వేతనాలు పెంచిన ఘనత టిడిపిదే :ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ 34 మంది లబ్ధిదారులకు రూ.16,71,356 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
మంత్రాలయం: మంత్రాలయం:పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలో ఇంటి స్థలం దారి విషయంలో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నందవరం లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ..
మంత్రాలయం: మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించేందుకు తరలివచ్చిన భక్తజనం, భక్తులకు అన్ని ఏర్పాట్లు
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : కోనసీమ జిల్లాలో బాణాసంచా తయారీ  పేలుడులో 24 మంది సజీవ దహనం కావడం తీవ్ర దిగ్బ్రాంతి : చిక్కం దానయ్య
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీబీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి ఇన్చార్జిలు,క్లస్టర్ ఇన్చార్జులు కార్యకర్తలతో సమావేశం.
పాణ్యం: పాణ్యం :అలగనూరు రిజర్వాయర్ గండిని పూడ్చేందుకు రూ.36 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధం: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
మంత్రాలయం: మంత్రాలయం :ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న దేవాలయ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన టీజీ పాండురంగ శెట్టి,ఇతర సభ్యులు
మంత్రాలయం: మంత్రాలయం : పెద్దకడుబూరు మండలంలో డిఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో పంట పొలంలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లాలో దళితులపై దాడులు తీవ్రతరం అయ్యాయి: బహుజన సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేశ్
మంత్రాలయం: మంత్రాలయం : రాఘవేంద్ర స్వామి మఠానికి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. విశేష అలంకరణ ,ప్రత్యేక పూజలు అభిషేకాలు..
పాణ్యం: ఓర్వకల్లు మండలం వెంకటాపురం వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లింది..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని 27వ వార్డు, టీపీపి కాలనీలో  ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు కోతుల బావి భూముల ఆక్రమణపై బీజేపీ కౌన్సిలర్ దయానంద్ అడిగిన ప్రశ్నకు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి వివరణ..
మంత్రాలయం: మంత్రాలయం : మార్చ్ 6 నుంచి కౌతాళం మండలంలో మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ కోర్స్ లు..
మంత్రాలయం: మంత్రాలయం : కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన రైతు సొరకాయ పంటను గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుపాలు..
మంత్రాలయం: మంత్రాలయం : పెద్దకడబూరు (మం) రాగిమాన్ దొడ్డి గ్రామంలో శ్రీ సుంకలమ్మ నూతన దేవాలయంలో  విగ్రహం, ద్వజస్థంభం ప్రతిష్టాపన..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి, నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేసిన డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో పాల డైరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు, పాల కల్తీ జరిగితే కఠిన చర్యలు తప్పదని హెచ్చరిక..
పాణ్యం: పాణ్యం చెరువులో మృతదేహం లభ్యం, మంగలి వెంకటసుబ్బయ్యగా గుర్తింపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : ఉండవల్లి లోని తన నివాసంలో మంత్రి లోకేశ్ విందులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి దంపతులు
మంత్రాలయం: మంత్రాలయం : మార్చి 1నుంచి ఉపాధి హామీ 125 రోజులు పని రోజులు కూలీలకు కల్పిస్తామని ఏపీవో చంద్రశేఖర్ వెల్లడి..