Public App Logo
Profile Picture

ఎమ్మిగనూరు వార్తలు

@mohammedajnnhsha7036
1833Followers
2Following
మంత్రాలయం: మంత్రాలయం : డీఎస్సీలో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్ మంత్రి లోకేష్ పై విమర్శలు తగదు : టిడిపి తిక్కరెడ్డి
పాణ్యం: ఓర్వకల్లు (మం) హుస్సేనాపురంలో టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో  100 మంది గర్భిణులకు శ్రీమంతం చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు శరఫ్ బజార్లో మినీ వినాయక మండలి ఆధ్వర్యంలో వేడుకలు, దీపాలతో వినాయకుడికి స్వాగతం
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నందవరం మండలం కనకవీడులో ఆదివారం కార్డన్ సర్చ్, 15 వాహనాలు సీజ్
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి: ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి
మంత్రాలయం: మంత్రాలయం ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు వాహనాలు తనిఖీ,12 వాహనాలకు జరిమానా
మంత్రాలయం: మంత్రాలయం మండలంలో వినాయక నిమజ్జనం మూడు రోజుల్లోనే పూర్తి చేయాలి : ఎస్ఐ మల్లికార్జున
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లో  రైతులకు సాగునీరు పై వైసీపీ నాయకుల దుష్ప్రచారం మానుకోవాలి : టిడిపి
పాణ్యం: పాణ్యం : కొత్తూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన తలనీలాల వేలం పాటలో రూ.73.20 లక్షలు ఆదాయం
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలకు శ్రీకారం చుడుతూ ఇళ్ల సముదాయంలో గణనాథుడి ఆగమనం కార్యక్రమం
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నందవరం మండలం నాగులదిన్నె బ్రిడ్జి తుంగభద్ర నదిలో ముసలిపై దాడి, ముగ్గురు నిందితులను అరెస్ట్
మంత్రాలయం: PGRSలో సీపీఐ పట్టణ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి మణికంఠ ఆధ్వర్యంలో తాగునీటి పై ఫిర్యాదు
మంత్రాలయం: మంత్రాలయం : కౌతాళం మండలంలో తండ్రి గుండెపోటుతో మృతి, ఆ చిన్నారుల కన్నీటి దృశ్యం కంటతడి పెట్టిస్తోంది
మంత్రాలయం: మంత్రాలయం :  ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సమీపంలోని LLC కాలువలో పడి యువకుడు మృతి
పాణ్యం: పాణ్యం మండలం భూపనపాడులోని బస్ షెల్టర్ లో మందుబాబులతో అపరిశుభ్రంగా మారింది.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో UFBU జాతీయ నాయకత్వం పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం బోడబండలో గంటల వ్యవధిలోనే ఇద్దరు గుండెపోటుతో మృతి
మంత్రాలయం: మంత్రాలయం : పెద్దకడబూరు (మం) హనుమాపురం గ్రామానికి చెందిన డి.శంకర్ (38) పురుగు మందు తాగి ఆత్మహత్య
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్లలో విశ్రాంతి తీసుకుంటున్న దంపతుల వద్ద రూ.10 వేల నగదు చోరీ
మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 2000 మంది మహిళా భజన
మంత్రాలయం: మంత్రాలయం : కౌతాళం మండలం ఎరిగేరిలో ప్రజలు చేస్తున్న ధర్నా తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
మంత్రాలయం: మంత్రాలయం : సుంకేశ్వరిలోని జగనన్న కాలనీ దగ్గర నిర్మించిన తాగునీటి ట్యాంకు చుట్టూ అపరిశుభ్రత, పందులు స్వైర విహారం
మంత్రాలయం: మంత్రాలయం మండలం నారాయణపురంలో తాగునీటి ఎద్దడి నెలకొంది.
పాణ్యం: పాణ్యం విద్యుత్ సబ్ స్టేషన్లో సిబ్బంది సమయపాలన పాటించడం లేదని NSUI, AIFB జిల్లా నాయకులు నిరసన
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గణేశ్ నవరాత్రుల సందర్భంగా భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేడుకలు జరుపుకోవాలని: సిఐ చిరంజీవి