ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరు లో డిసెంబర్ 13 న మెగాజాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు,ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గుంటూరు లో డిసెంబర్ 13 వతేదిన నిర్వహించే మెగా జాబ్ మేళా పోస్టర్ ను నేడు ఆత్మకూరు లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరణ చేశారు.ప్రధాన మంత్రి మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు స్ఫూర్తి తో వికసిత్ భారత్ కార్యక్రమం లో భాగంగా నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు కల్పించడానికి బ్రాహ్మణ సమాఖ్య ముందుకు రావడం సంతోషం అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు,