శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కురుబల ఆరాధ్య దైవమైన కనకదాస జయంతి వేడుకల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంపీ బి కే పార్థసారథి మంత్రి సబిత తో కలిసి కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి పూజల నిర్వహించారు. బాలాజీ సర్కిల్లో బహిరంగ సమావేశంలో హిందూపురాన్ని చరిత్ర సృష్టించాలన్న,చరిత్ర తిరగరాయాలన్న అది నందమూరి కుటుంబానికే సాధ్యం అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ నాన్న ఎన్టీఆర్ తోపాటు,అన్నహరికృష్ణ,నన్నుమూడుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉందిహిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీ