తిరుమల శ్రీవారి ఆలయాన్ని కొన్నాళ్లుగా రాజకీయాల్లోకి లాగుతున్నారని టిటిడి మార్చి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు నీ కల్తీ జరిగిందని ఎలాంటి లాబరేటరీ ఆధారాలు లేవు. సెట్ విచారణతో ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారన్నారు ఇది టీటీడీ ప్రతిష్ట భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే కానీ యానిమల్ ఫ్యాక్టర్ ఉందన్న నెయ్యిని వాడారు అన్న చంద్రబాబు ఆరోపణలకు సమాధానం లేదు అని వైవి సుబ్బారెడ్డి అన్నారు.